- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అచ్చంపేట: నల్లమల ఏజెన్సీ అమ్రాబాద్ మండలంలోని మల్లాపూర్ చెంచు పెంటకు చెందిన 11 మంది ఆదివాసీలు ఇటీవల అడవిలో చెలరేగిన మంటల్లో చిక్కుకొని గాయపడిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ నెల 13న నిమ్మల లింగయ్య మృతి చెందాడు. బుధవారం కాట్రాజు ఎల్లయ్య (45) సైతం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా, భార్య అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రిందట మృతి చెందిందని బంధువులు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో చెంచు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story