- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలో పడి పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కూలీ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఆ బావిలో మరో మృతదేహం కనిపించింది. ఉదయం అటువైపుగా మార్నింగ్ వాకింగ్ వెళ్లిన కొందరు గ్రామస్తులు బావిలో శవం తేలియాడుతుండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం గురువారం చనిపోయిన కుటుంబానికి చెందిన ఒకరిదిగా భావిస్తున్నారు. అయితే వలస కూలీ కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు కాగా మరొకరి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గొర్రెకుంటలో నివాసముంటున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆరుగురి కుటుంబ సభ్యుల్లో నలుగురు బావిలో పడి మృతిచెందగా నిన్న రాత్రి మృతదేహాలు గుర్తించి, వెలికి తీశారు.
Next Story