- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అందులో ఒకరు చెర్వుమాధారం గ్రామం, మరొకరు ముఠాపురం గ్రామానికి చెందినవారుగా సమాచారం.
Next Story