- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో ఐబీ పోలీసు అధికారి అంకిత శర్మ దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఎట్టకేలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండకు సంబంధించిన పలు సీసీ కెమెరాల ఫుటెజీలు, స్థానికులు పంపించిన వీడియోలను పరిశీలించిన అధికారులు 23ఏండ్ల యువకుడిని అరెస్టు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మను దారుణంగా హత్యచేసి మురికికాలువలో పడవేయగా, 400 సార్లు కత్తిపోట్లకు గురైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. కాగా, ఈ అల్లర్లలో మొత్తంగా 50మందికి పైగా ప్రజలు మృతిచెందినట్టు కేంద్రం వెల్లడించింది.
Tags: delhi ankit sharma, murder case, accused arrested, crime branch police
Next Story