- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ దేశమంతా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కానీ పంద్రాగస్టున ఎగురవేసిన జాతీయ జెండాను గురువారం(ఆగస్టు 19) వరకు తొలిగించకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని తూర్పు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ధరవాత్ తండా అంగన్ వాడి సెంటర్లో ఈ ఘటన వెలుగుచూసింది. నాలుగురోజులవుతున్నా జాతీయ జెండాను అవగతనం చేయకపోవడంతో గ్రామ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు జాతీయ జెండా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చీకట్లో మగ్గుతుందని.. ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు రంగులతో(ఆరెంజ్, వైట్, గ్రీన్) రెపరెపలాడాల్సిన త్రివర్ణం.. రివర్స్లో(గ్రీన్, వైట్, ఆరెంజ్) ఉండడంతో స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Next Story