- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్కర్నూల్: అంగన్వాడి టీచర్లకు పని ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ టచ్ ఫోన్ లను పంపిణీ చేసినట్లు నాగర్ కర్నూలు జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 270 మంది అంగన్వాడీలకు ప్రభుత్వం సరఫరా చేసిన టచ్ ఫోన్ లను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ కల్పన, ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.
Next Story