Ap: దేశంలోనే మాస్ నాయకుడు జగన్

by Vemula.Srinu Prasad |

దేశంలోనే మాస్ నాయకుడు జగన్ అని వైసీపీ నేత దేవినేని అవినాశ్ అన్నారు....

Ap: దేశంలోనే మాస్ నాయకుడు జగన్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే మాస్ నాయకుడు జగన్(Jagan) అని వైసీపీ నేత దేవినేని అవినాశ్(Ycp Leader Devineni Avinash) అన్నారు. జగన్ నెల్లూరు(Nellore) పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులపై దేవినేని అవినాశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.


తమ హయాంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు.

Next Story