- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం ఇలాఖాలో వైసీపీ నేత దారుణ హత్య
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పాతకక్షలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి. కమలాపురం పంచాయతీ మూలగడ్డ వద్ద వైసీపీ నాయకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి కమలాపురానికి చెందిన వైసీపీ నేత శంకర్ రెడ్డిగా గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story