సీఎం ఇలాఖాలో వైసీపీ నేత దారుణ హత్య

by Disha Web Desk 16 |
సీఎం ఇలాఖాలో వైసీపీ నేత దారుణ హత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పాతకక్షలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి. కమలాపురం పంచాయతీ మూలగడ్డ వద్ద వైసీపీ నాయకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి కమలాపురానికి చెందిన వైసీపీ నేత శంకర్ రెడ్డిగా గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed