పెనుమాకలంకలో విషాదం.. తల్లీకుమార్తె ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-24 13:38:15  IST  )

ఏలూరు జిల్లా పెనుమాకలంకలో విషాదం చోటు చేసుకుంది....

పెనుమాకలంకలో విషాదం.. తల్లీకుమార్తె ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) పెనుమాకలంక(Penumakalanka)లో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమార్తె(Mother Daughter) ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన పార్వతి, నాగమణి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక సమస్యలు మరింతయ్యాయి. దీంతో పురుగులు మందు తాగి తల్లి పార్వతి, కుమార్తె నాగమణి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story