- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Konaseema: వైసీపీలో విషాదం.. కీలక మహిళా నాయకురాలు మృతి
by Disha Web Desk 16 |
X
దిశ: కొత్తపేట: వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు మాజీ ప్రతిపక్ష నాయకురాలు కొల్లి నిర్మలా కుమారి గుండెపోటుతో మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఆమె రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. కపిలేశ్వరపురం జడ్పీటీసీగా గెలుపొందిన అనంతరం జిల్లా పరిషత్ ప్రతి పక్ష నాయకురాలిగా ఎంపిక అయ్యారు. ఆమె భర్త రాజారత్నం ప్రముఖ న్యాయవాది. ఆయన కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
Also Read...
Kadapa Mlc Elections: మండలి పోరులో పట్టు బిగిస్తున్న Ycp Tdp
Next Story