- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Narsipatnam: సెల్ ఫోన్ మాట్లాడుతూ యువకుడు మృతి
by Disha Web Desk 16 |
X
దిశ, నర్సీపట్నం: నర్సీపట్నంకు చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కె.లక్ష్మణ్ (25) అనే యువకుడు క్యాటరింగ్ బాయ్గా పని చేస్తున్నారు. ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టారు. ఆ సమయంలో కాల్ రావడంతో చార్జింగ్ పిన్ తీయకుండా ఫోన్ తీసుకొని మాట్లాడారు. దీంతో షాక్ కొట్టడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళుతుండగా కె.లక్ష్మణ్ మార్గమధ్యంలో చనిపోయారు.
Next Story