Narsipatnam: సెల్ ఫోన్ మాట్లాడుతూ యువకుడు మృతి

by Disha Web Desk 16 |
Narsipatnam: సెల్ ఫోన్ మాట్లాడుతూ యువకుడు మృతి
X

దిశ, నర్సీపట్నం: నర్సీపట్నంకు చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కె.లక్ష్మణ్ (25) అనే యువకుడు క్యాటరింగ్ బాయ్‌గా పని చేస్తున్నారు. ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టారు. ఆ సమయంలో కాల్ రావడంతో చార్జింగ్‌ పిన్ తీయకుండా ఫోన్ తీసుకొని మాట్లాడారు. దీంతో షాక్ కొట్టడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళుతుండగా కె.లక్ష్మణ్ మార్గమధ్యంలో చనిపోయారు.


Next Story

Most Viewed