వివేక హత్య కేసు విచారణ మరోసారి వాయిదా

by Thanuru Gopichand |

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

వివేక హత్య కేసు విచారణ మరోసారి వాయిదా
X

దిశ డైనమిక్ బ్యూరో : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ అఫిడవిట్ దాఖలకు సమయం కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హత్యకు సంబంధించిన తదుపరి దర్యాప్తు అ వసరమా లేదా అని గతంలో సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను అడిగింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్సీ రాజు హాజరయ్యారు. సమయం కోరడంతో విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ ఎం ఎం సుందరేశ్ ధ ర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది.

Next Story