- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ - బెంగళూరు విమానానికి తప్పిన ముప్పు..
by Thanuru Gopichand |
విజయవాడ బెంగళూరు ఎయిరిండియా విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది.

X
టేక్ ఆఫ్ సమయంలో పక్షిని ఢీకొన్న విమానం
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ బెంగళూరు ఎయిరిండియా విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. విజయవాడలో టేకాఫ్అవుతుండగా విమాన రెక్కలను పక్షి ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్సురక్షితంగా విమానాన్ని రన్వే మీదకు దించాడు. ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపి లాంజ్లోకి సిబ్బంది తరలించారు. విమాన పరిస్థితిని పరిశీలించాక మళ్లీ ప్రయాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఉదయం 8.25 గంటలకు ఎయిరిండియా విమాని బయలు దేరాల్సి ఉంది. విమాన రెక్కలు దెబ్బతిన్నట్లు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






