- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు 27 ఏళ్లుగా కొలిక్కిరాని కేసు విచారణ.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్..
by Disha Web Desk 3 |
X
దిశ వెబ్ డెస్క్: భిన్నత్వంలో ఏకత్వం అని చాటిన మనదేశంలో ఐదుగురు దళిత యువకులకు గుండు గీయించి, మీసం తీయించారు. ఈ నేపథ్యంలో ఆ యువకులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదయింది. కాగా ఈ ఘటన జరిగి 27ఏళ్ళు కావొస్తోంది. అయినా నేటికీ ఈ కేసు కొలిక్కి రాలేదు . బాధితులకు న్యాయం జరగలేదు.
వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది ధర్మాసనం. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఎప్పటిలానే ఈ రోజు కూడా ఈ కేసు తీర్పు వాయిదా పడింది. దీనికి కారణం విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి. తీర్పు చెప్పాల్సిన జడ్జి సెలవులో ఉన్నారు. దీనితో ఈ కేసు తీర్పు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది.
Read More..
Next Story