- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు 27 ఏళ్లుగా కొలిక్కిరాని కేసు విచారణ.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్..
భిన్నత్వంలో ఏకత్వం అని చాటిన మనదేశంలో ఐదుగురు దళిత యువకులకు గుండు గీయించి, మీసం తీయించారు.

X
దిశ వెబ్ డెస్క్: భిన్నత్వంలో ఏకత్వం అని చాటిన మనదేశంలో ఐదుగురు దళిత యువకులకు గుండు గీయించి, మీసం తీయించారు. ఈ నేపథ్యంలో ఆ యువకులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదయింది. కాగా ఈ ఘటన జరిగి 27ఏళ్ళు కావొస్తోంది. అయినా నేటికీ ఈ కేసు కొలిక్కి రాలేదు . బాధితులకు న్యాయం జరగలేదు.
వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది ధర్మాసనం. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఎప్పటిలానే ఈ రోజు కూడా ఈ కేసు తీర్పు వాయిదా పడింది. దీనికి కారణం విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి. తీర్పు చెప్పాల్సిన జడ్జి సెలవులో ఉన్నారు. దీనితో ఈ కేసు తీర్పు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది.
Read More..
Next Story






