- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషపు నీరు తాగి 20 గొర్రెల మృతి
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు వాసి గొర్రెల కాపరి ఓబుళపతికి చెందిన 20 గొర్రెలు విషపు నీరు తాగి శనివారం మృతి చెందాయి..

X
దిశ, కళ్యాణ దుర్గం: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు వాసి గొర్రెల కాపరి ఓబుళపతికి చెందిన 20 గొర్రెలు విషపు నీరు తాగి శనివారం మృతి చెందాయి. ఓబుళపతి గొర్రెలను మేత మేపడానికి వదిలారు. అక్కడ యూరియా కలిపిన నీరు తాగి మృత్యువాత పడ్డాయి. భారీగా నష్టం వాటిలినట్లు బాధితుడు వాపోయారు.
Next Story






