- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు చిన్నారుల గల్లంతు
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తోటపల్లిగూడూరు మండలం కోడూరుబీచ్లో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు..

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తోటపల్లిగూడూరు మండలం కోడూరుబీచ్లో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. బాలుడు మహమ్మద్ సుఫియాన్ మృతి చెందారు. ఓ బాలికను రక్షించగా మరో బాలిక నీటిలో గల్లంతయ్యారు. దీంతో ఆ బాలిక కోసం గాలిస్తున్నారు. సముద్ర స్నానానికి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో బాలిక క్షేమంగా ఒడ్డుకు రావాలని స్థానికులు కోరుకున్నారు.
Next Story






