- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వారి తలరాతలు మారాలి.. : CM YS Jagan Mohan Reddy
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్ కొవ్వూరులో విద్యాదీవెన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక కలెక్టర్ రావాలన్నారు. పేదరికం అనే సంకెళ్లను తెంచుకుని బయటపడాలన్నారు. దానికి చదువులు ఒక్కటే మార్గమని నమ్ముతూ నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. 9.96 లక్షల మంది పిల్లలకు రూ.703 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వెనుకబడిన కుటుంబాల తలరాతలు మారాలన్నారు.
Next Story