- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్కు కాల్ చేసిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ఏపీ మాజీ సీఎం జగన్కు ఫోన్చేశారు

X
దిశ డైనమిక్ బ్యూరో : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ఏపీ మాజీ సీఎం జగన్కు ఫోన్చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన జగన్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ చర్యలు చేపడుతోంది. వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు, లోక్ సభలో నలుగురు ఎంపీల బలం ఉంది. ఈ క్రమంలో వారి బలాన్ని కూడగట్టు కునేందుకు ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్చెప్పినట్లు సమాచారం.
Next Story






