- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : నీటి కుంటలోకి దూసుకు పోయిన ఆర్టీసీ బస్
తిరుపతి(Tirupati)లో ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) తృటిలో తప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) తృటిలో తప్పింది. తోట్టంబేడు మండలం బోనుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు నీటి కుంటలోకి దూసుకు పోయింది. శ్రీకాళహస్తి నుంచి బోనుపల్లి వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న కుంటలోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Next Story






