- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షకు తేదీ ఖరారు
by Vemula.Srinu Prasad |
కానిస్టేబుల్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం బిగ్ అలర్ట్ ప్రకటించింది....

X
దిశ, వెబ్ డెస్క్: కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable Candidates)కు కూటమి ప్రభుత్వం బిగ్ అలర్ట్ ప్రకటించింది. ప్రిలిమినరీ, ఫిజికల్ టెస్తులు పూర్తి చేసిన అభ్యర్థులకు జూన్ 1న తుది రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు మొత్తం 38,910 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, వీరికి జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్లో ఉండనున్నట్లు తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకునేందుకు https://slprb.ap.gov.inను సందర్శించాలని పోలీస్ శాఖ స్పష్ఠంచేసింది.
Next Story






