- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నా: చంద్రబాబు నాయుడు
by Disha Web Desk 10 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం, టీడీపీ కార్యకర్తలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతీ రోజూ దాడులు సమాధానం కాలేవని చెప్పుకొచ్చారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నారు: అచ్చెన్నాయుడు
- Tags
- cbn
Next Story