- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
hanging: బాలిక హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష
బాలిక హత్య కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది

X
దిశ, డైనమిక్ బ్యూరో : బాలిక హత్య కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. అనకాపల్లి జిల్లా చోడవరం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. దేవరాపల్లికి చెందిన శుభాచారి శేఖర్(31) మరణ శిక్ష విధించింది. మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు ఇచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు బాటిల్తో నిందితుడు గొంతుకోసి చంపాడు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మరణ శిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Next Story






