- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహానాడు సమావేశాల్లో.. తారక్ మంత్రం:
by Disha Web Desk 21 |
X
దిశ,వెబ్డెస్క్: తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించక పోవడంతో విమర్శలకు తావిస్తోంది. ఇటీవల మహానాడు సమావేశాల్లోనూ అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపించాయి. మహానాడు సమావేశాల్లో కొందరు తారక్ మంత్రం జపించారు. సమావేశాల్లో ఎన్టీఆర్ సీఎం..సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇలా తాత శతజయంతి ఉత్సవాల్లో తారక్ మంత్రం వినపడటంతో ఎన్టీఆర్ అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన విజయవాడ సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది.
Next Story