గిద్దలూరులో విషాదం.. మాజీ టీడీజీ ఎమ్మెల్యే కన్నుమూత

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-11 02:43:53  IST  )

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా రామభూపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

గిద్దలూరులో విషాదం.. మాజీ టీడీజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా రామభూపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం గిద్ద‌లూరులో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1994లో టీడీపీ నుంచి రామ‌భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ్వ‌గా ఆ త‌ర‌వాత మాత్రం రాజ‌కీయాలకు దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Next Story