- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్: పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి.. సీఐ తలకు గాయం!
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం చిందేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జనసేన నేత వినూత చేపట్టిన దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన జనసేన కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. సీఐ ఆరోపణరావు, ఏఎస్సై సాగర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడ్డవారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
Next Story