- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీకాకుళం > Breaking: నోట్ల మార్పిడి పేరుతో రూ. కోటితో ఉడాయింపు.. ఇద్దరి అరెస్ట్
Breaking: నోట్ల మార్పిడి పేరుతో రూ. కోటితో ఉడాయింపు.. ఇద్దరి అరెస్ట్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా పార్వతీపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నోట్ల మార్పిడి పేరుతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.90 లక్షలు రూ.500 నోట్ల ఇస్తే రూ. కోటి విలువైన 2 వేల రూపాయల నోట్లు ఇస్తామని దుండగులు నమ్మబలికారు. దీంతో రేగిడి ఆముదాలవలసకు చెందిన ఎ. అనిల్, వి. అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ పడ్డారు. మోసం చేస్తారని ఊహించలేకపోయారు. రూ. 10 లక్షలు మిగులుతుందని అప్పు తెచ్చి మరీ డబ్బు ఇచ్చారు. ఈ డబ్బు తీసుకున్న దుండగులు.. రూ.2 వేల నోట్లతో కోటి రూపాయలు తెచ్చిస్తామని నమ్మించి పరారయ్యారు. దీంతో బాధితులు పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ, భీమవరానికి చెందిన మధ్యవర్తులు చక్రపాణి, నజీమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదుతో పరారయిన వారి కోసం గాలిస్తున్నారు.
Next Story