- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > TDP: గ్రాఫ్ భయంతోనే పిచ్చి ప్రేలాపన..!
TDP: గ్రాఫ్ భయంతోనే పిచ్చి ప్రేలాపన..!
by Disha Web Desk 16 |
X
దిశ, నెల్లూరు: గ్రాఫ్ పడిపోతుందనే భయంతోనే మంత్రి కాకాణి పిచ్చి ప్రేలాపనతో టీడీపీలో చేరికలను ఓర్చుకోలేకపోతున్నారని టీడీపీ నేత శ్రీనివాసులు మండిపడ్డారు. వెంకటాచలంలో ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. తాము టీడీపీలో చేరడాన్ని కాకాణి ఓర్చుకోలేక అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసులు ఆదివారం వెంకటాచలంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలతో ప్రజలు విసిగివేసారిపోయారని ఆరోపించారు. రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో తన చెంచాలతో నోటికొచ్చినట్టు కాకాణి మాట్లాడిస్తు్న్నాడని విమర్శించారు. టీడీపీ నేత సోమిరెడ్డి దగ్గర టిప్పులు తీసుకుని బతికినోళ్లు కూడా ఆయనపై సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసులు విమర్శించారు.
Next Story