- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kavali: కోటిన్నర బంగారం, నగదు చోరీ
by Disha Web Desk 16 |
X
దిశ, కావలి: కావలి ప్రజలు ఎన్నడూ లేని విధంగా ఉలిక్కి పడేల భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. ఓ వస్త్ర వ్యాపారి ఇంట్లో 150 సవర్ల బంగారం, రెండున్నర లక్షల నగదు దొంగలు దోచుకెళ్లారు. కావలి బృందావనం హౌసింగ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వస్త్ర వ్యాపారి చెక్కసూరి బృందావన హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి లొపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కావలిలో భారీ ఎత్తున నగలు, నగదు చోరీకి గురికావడం గమనార్హం. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story