- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు బీభత్సం... యువకులు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
కోట మండలం చంద్రశేఖర్పురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గాయత్రి మెరైన్ కంపెనీ బస్సు బీభత్సం కారణంగా ఇద్దరు యవకులు మృతి చెందారు....

X
దిశ, గూడూరు: కోట మండలం చంద్రశేఖర్పురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గాయత్రి మెరైన్ కంపెనీ బస్సు బీభత్సం కారణంగా ఇద్దరు యవకులు మృతి చెందారు. ఆటోతో పాటు బైక్నూ బస్సు ఢీ కొట్టింది. అంతేకాదు బైక్ను సుమారు 50 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కోట మండలం కేశవరం గ్రామానికి చెందన శివ(22), మరో యవకుడు వంజీ వాక గ్రామానికి చెందిన వినోద్ (21) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురికిపైగా గాయపడ్డారు. కోట పోలీస్లు కేసు నమోదు చేసి దర్వా ప్తు చేస్తున్నారు.
Next Story






