ఏడుగురు న్యాయవాదులకు ప్రమోషన్లు.. ఆమోదించిన కొలీజియం

by Web Desk |
ఏడుగురు న్యాయవాదులకు ప్రమోషన్లు.. ఆమోదించిన కొలీజియం
X

దిశ, ఏపీ బ్యూరో : ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు ఈ జాబితా విడుదలైంది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాస్ రెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు. ఈ నెల 29న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కొలీజియం ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి.




Next Story

Most Viewed