‘నాయుడు’ గారు బాగున్నారా: పాండిచ్చేరి సీఎం వీడియో కాల్

by Vemula.Srinu Prasad |

పాండిచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే గారు బాగున్నారా!, సీఎం నాయుడు గారు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు....

‘నాయుడు’ గారు బాగున్నారా: పాండిచ్చేరి సీఎం వీడియో కాల్
X

దిశ, చిత్తూరు ప్రతినిధి: పాండిచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే గారు బాగున్నారా!, సీఎం నాయుడు గారు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. ‘మీమలాంటి పెద్దల ఆశీర్వాదంతో బాగున్నాము సార్, మా సీఎం గారు బాగున్నారు సార్’ అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రతిస్పందించారు. అనంతరం పలు విషయాలపై వారు మాట్లాడుకున్నారు.

Next Story