- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం > Ongole: వైసీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు
Ongole: వైసీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని ఇటీవల వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ స్వయంగా పిలిచి మాట్లాడారు. అప్పటి నుంచి సైలెంట్ ఉన్న బాలినేని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినవాళ్లే తనను అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. సీఎం జగన్ను తప్ప ఎవరినీ లెక్క చేయనని చెప్పారు. ఒంగోలులోనే రాజకీయం ప్రారంభించానని, అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు.
Next Story