- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ పునరుద్ధరణ
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గగుడి(Vijayawada Durga Temple)కి శనివారం ఉదయం అధికారులు విద్యుత్(Vidyut)ను నిలిపివేశారు. దుర్గగుడి రూ. 3.08 కోట్ల బిల్లు బాకాయిలుండటంతో ఏపీసీపీడీసీఎల్(APCPDCL) ఈ చర్యలు తీసుకుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలను గుడి ఈవో కొనసాగించారు. అయితే దుర్గగుడికి విద్యుత్ నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖతో దుర్గగుడి ఈవో చర్చలు జరిపారు. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో దుర్గగుడికి విద్యుత్ను పునరుద్ధరణ చేశారు.
Next Story






