- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాఘ మాసం పౌర్ణమి.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన జనం!
by Vemula.Srinu Prasad |
మాఘ మాసం పౌర్ణమి కావడంతో కట్టుబట్టలతో జనం ఊరు వదిలి వెళ్లారు..

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామంలో ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. బుధవారం మాఘ మాసం పౌర్ణమి కావడంతో కట్టుబట్టలతో ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు గ్రామంలో ఒకప్పుడు బ్రాహ్మణుడి హత్య జరగిందని, ఆ పాపం తమ వారసులకు అంటుకోకూడదని చాలా ఏళ్లుగా ఈ ఆరాచారాన్ని పాటిస్తున్నట్టు తెలిపారు. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాజీవలి దర్గాలో 24 గంటలు బస చేసిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు వెళ్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.
Next Story






