- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > నేను ఎక్కడ పోటీ చేయాలో మా పార్టీ అధినేత చెబుతారు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
నేను ఎక్కడ పోటీ చేయాలో మా పార్టీ అధినేత చెబుతారు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : రాబోయే ఎన్నికల్లో తాను ఒక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని టీడీపీ అధినేతే నిర్ణయిస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంట శ్రీనివాస రావు అన్నారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని, ఆ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ పోటీ చేయాలో టీడీపీ అధినేతే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
Next Story