దసరా సెలవులు మార్చిన ప్రభుత్వం.. ఆ రెండు రోజులు దసరా సెలవులే..

by Disha Web Desk 12 |
దసరా సెలవులు మార్చిన ప్రభుత్వం.. ఆ రెండు రోజులు దసరా సెలవులే..
X

దిశ, వెబ్‌డెస్క్: అంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగు సెలవును మార్చింది. ఈ నెల 23 కు బదులుగా 24కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 23, 24 రెండు రోజులను దసరా సెలవుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 11 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేశారు.

Next Story

Most Viewed