- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దసరా సెలవులు మార్చిన ప్రభుత్వం.. ఆ రెండు రోజులు దసరా సెలవులే..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: అంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగు సెలవును మార్చింది. ఈ నెల 23 కు బదులుగా 24కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 23, 24 రెండు రోజులను దసరా సెలవుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 11 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేశారు.
Next Story