- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఫుల్ బిజీ.. ఒకే రోజు రెండు చోట్ల పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఫుల్ బిజీ కానున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) బుధవారం ఫుల్ బిజీ కానున్నారు. ఈ ఒక్క రోజే రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో పర్యటించనున్నారు. ఈ మేరకు అమరావతి(Amaravati) నుంచి మధ్యాహ్నం 12 తర్వాత ఉండవల్లి(Undavalli) నుంచి హెలికాప్టర్(Helicopter)లో బయల్దేరి పాలకొల్లు(Palakollu)కు చేరుకుంటారు. మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం తిరుమలకు వెళతారు. శ్రీవారిని దర్శించుకుంటారు. గురువారం తిరుమలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి అదే రోజు ఉండవల్లికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
Next Story






