- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
MP Raghurama: వివేకా హత్య, కోడి కత్తి సానుభూతితోనే వైసీపీ గెలిచింది
by Disha Web Desk 16 |
X
దిశ,డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధికోసం, భవిష్యత్ కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. వందల మంది సలహాదారులను పెట్టుకున్న వైఎస్ జగన్ సొంతంగా ఏం ఆలోచిస్తారని ప్రశ్నించారు. సలహాదారుల సలహాలతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు అంటూ కాలం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్య, కోడికత్తి అంటూ అబద్ధాలు చెప్పి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారని మరి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారోనంటూ సెటైర్లు వేశారు.
Read more:
Next Story