- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్ భేటీ సమయంలో స్వల్ప మార్పులు.. నోట్ విడుదల చేసిన సీఎస్ విజయానంద్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన అక్టోబర్ 3న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన అక్టోబర్ 3న వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటచేసుకుంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సమావేశాన్ని ఉదయం 11 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లుగా సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఇవాళ ఓ నోట్ విడుదల చేశారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు సమయం మార్పులను గమనించి కేబినెట్ భేటీకి హాజరు కావాలని సీఎస్ ఆ నోట్లో పేర్కొన్నారు.
Next Story






