Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) ఉదయం ఏపీ(Andhra Pradesh) మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గాయని స్మిత, టీమ్ ఇండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వేర్వేరుగా దర్శించుకున్నారు.

ఈ తరుణంలో వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మొదట వీరికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story