- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Vijayawada: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. హాజరైన రజినీకాంత్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పోరంకి అనుమోలు గార్డెన్స్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు హాజరయ్యారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన రజినీకాంత్కు ఈ సందర్భంగా టీడీపీ నేతలు అభివాదం తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాన్ని రజినీకాంత్ ఆవిష్కరణ చేసి బాలకృష్ణకు అందజేశారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రజినీకాంత్కు తేనీటి విందు ఇచ్చారు. ఈ ఉదయం చెన్నై నుంచి విజయవాడ వచ్చిన రజినీకాంత్ను గన్నవరం ఎయిర్ పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు.
Next Story