మద్యం కేసులో కీలక పరిణామం.. నిందితుల బెయిల్ పిటషన్ కొట్టివేత

by Vemula.Srinu Prasad |

మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

మద్యం కేసులో కీలక పరిణామం.. నిందితుల బెయిల్ పిటషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు(Vijaywada)లో వైసీపీ నేత చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, వెంకటేశ్ నాయుడు, బాలాజీ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ జరిపి తీర్పును ఇటీవల రిజర్వ్ చేసింది. ఈ మేరకు నిందితుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story