- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: పీ4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
పీ4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: పేదలను ధనవంతులను చేయాలనే ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ఈ పీ4 విధానాన్ని గుర్తు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు పేదలకు ఆర్థికంగా అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. తాజాగా స్వర్ణాంధ్ర-పీ(Swarnandhra-P4) లోగోను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఖరారు చేశారు. సీఎం అధ్యక్షతన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం(Swarnandhra-P4 Foundation first general body meeting) అమరావతి(Amaravati)లో జరిగింది. పీ-4 అమలుపై రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇన్ ఛార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు.
Next Story






