అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు 'జనసేన' ఆర్థికసాయం

by Disha Web Desk 2 |
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు జనసేన ఆర్థికసాయం
X

దిశ, కొత్తపేట: కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలోని బాలయోగిపేటలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు దగ్ధమైన పాలంగి వెంకన్న కుటుంబాన్ని జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

READ MORE

సీపీఐ నారాయణ రుషికొండ పర్యటనలో ఉద్రిక్తత


Next Story

Most Viewed