- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News: ఐపీఎస్ సంజయ్కు బెయిల్ మంజూరు
by Vemula.Srinu Prasad |
ఐపీఎస్ సంజయ్కు బెయిల్ మంజూరు అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ సంజయ్(IPS Sanjay)కు బెయిల్ మంజూరు అయింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం(Misappropriation of funds) కేసులో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా సంజయ్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయాల్లో ఆయన ఎదురుదెబ్బలు తగిలియారు. తాజాగా మాత్రం ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్గా ఐపీఎస్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చెలరేగాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం సంజయ్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. ఇక అప్పటి నుంచి వాదనలు కొనసాగుతుతననాయి. సోమవారం మాత్రం బెయిల్ మంజూరు అయింది.
Next Story






