- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tenali: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఘోరం
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా బాలికపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలి పట్టణానికి చెందిన కొప్పులరాజు 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పేవాడు. అయితే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు బాలిక తెలియజేసింది. దీంతో బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కొప్పుల రాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.
Next Story