- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > గుంటూరు > బ్రేకింగ్ న్యూస్: బైక్ను ఢీకొన్న వరికోత యంత్రం.. ఇద్దరు స్పాట్ డెడ్
బ్రేకింగ్ న్యూస్: బైక్ను ఢీకొన్న వరికోత యంత్రం.. ఇద్దరు స్పాట్ డెడ్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: వరికోత యంత్రం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. పొలాల్లో వరి కోతలు చేయాల్సిన యంత్రాన్ని డ్రైవర్ రోడ్డుపై అతివేగంగా నడిపారు. దీని ఫలితంగా రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వరికోత యంత్రం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినుకొండం మండలం చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story