- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుంటూరులో బోర్డు తిప్పేసిన ప్రైవేట్ కంపెనీ.. అధిక వడ్డీ ఆశ చూపి
by Web Desk |
X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది, అధిక వడ్డీ ఆశ చూపి ఓ మహిళ నుంచి రూ.60 లక్షలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. తమ కంపెనీలో పెట్టుబడి పెట్టండి సంవత్సరంలో రెట్టింపు అంటూ బ్రాడిపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రచారం చేసింది. అది నిజమని నమ్మిన ఓ మహిళ గత ఏడాది రూ.60 లక్షలు ఇచ్చింది. అయితే అదనపు డబ్బులు రాకపోగా ఇచ్చిన సొమ్ము రావడం లేదని భావించింది. దాంతో కంపెనీ ప్రతినిధులను నిలదీసేందీయాలని నిర్ణయింయుకుని వెళ్లగా ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో తాను మోసపోయానని మహిళ గ్రహించింది. దీంతో బాధితురాలు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Next Story