ప‌ల్నాడు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు...

ప‌ల్నాడు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. పాల్వయిలో బ‌యోడీజీల్ బంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లారీ నుంచి డీజీల్ అన్‌లోడ్ చేస్తుండ‌గా మోట‌ర్ వేయ‌డంతో ఒక్కసారిగా మాటలు చెలరేగాయి. అంతేకాదు స్థానకంగా భారీగా వ్యాప్తించాయి. అయితే మంట‌ల్లో చిక్కుకుని ఓ వ్యక్తం సజీవ‌ద‌హనం అయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. మృతి చెందిన వ్యక్తం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Next Story