మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!

by Disha Web Desk 9 |
మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీపికబురు అందించింది. అయితే ఔట్‌సోర్సింగ్ మహిళ ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. తాజాగా ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ వారికి కూడా ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏడాదికి 5 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

Also Read..

ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడొచ్చు.. ఐఎండీ కీలక ప్రకటన

Next Story